మూడో వన్డేలో మనోళ్లు ఇరగదీశారు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించి, వన్డేల్లో తానేం చేయగలడో నిరూపించుకున్నాడు. అయితే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కోలుకున్నాక, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ తిరిగి వచ్చాక ఇషాన్ కిషన్కి టీమ్లో చోటు ఉంటుందన్న గ్యారెంటీ ఉందా? అది ఆ అమిత్ షా కొడుక్కి మాత్రమే తెలుసేమో... అంటున్నారు నెటిజన్లు.