ఫిబ్రవరి 9 నుంచి నాగ్పూర్ వేదికగా భారత్ తో ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడనుంది. 2004 నుంచి భారత్ లో భారత్ ను ఓడించలేక తంటాలు పడుతున్న ఆసీస్.. ఈసారి ఆ లోటును పూరించడానికి పూర్తి ప్రణాళికతో ఇక్కడకు వస్తున్నది. భారత్ లో అనుకూలించే స్పిన్ కు అనుకూలించే ఇక్కడి పిచ్ లకు అనుగుణంగా టీమ్ లో ఏకంగా ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు, ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది.