బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్ని 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంలో క్రెడిట్ రిషబ్ పంత్, శుబ్మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ వంటి కుర్రాళ్లకు దక్కింది. అయితే ఈ టెస్టులో పూజారా ఆడిన ఇన్నింగ్స్ వెలకట్టలేనిది. గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్లు వేసే బౌన్సర్లు బలంగా తగిలి ఒంటికి ఎన్ని గాయాలైనా, గోడలా నిలబడిపోయాడు పూజారా...