నాలుగు టెస్టుల సిరీస్లో దాదాపు 8 మంది గాయాలతో దూరం కావడంతో గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, నవ్దీప్ సైనీ వంటి కొత్త కుర్రాళ్లతో బరిలో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ టూర్కి ఇద్దరు బౌలర్లను పంపాలని భావిస్తోంది బీసీసీఐ.
నాలుగు టెస్టుల సిరీస్లో దాదాపు 8 మంది గాయాలతో దూరం కావడంతో గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, నవ్దీప్ సైనీ వంటి కొత్త కుర్రాళ్లతో బరిలో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ టూర్కి ఇద్దరు బౌలర్లను పంపాలని భావిస్తోంది బీసీసీఐ.