"నేను చాలా కాలంగా రిషబ్తో కలిసి ఆడుతున్నాను, అతనితో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది" అని ఇషాంత్ చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్లో 33 పురుషులు, 7 మహిళల మ్యాచ్ లు సహా మొత్తం 40 మ్యాచ్లు జరుగుతాయి. అన్నీ కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతాయి. టోర్నమెంట్ ఆగస్ట్ 17 నుండి సెప్టెంబర్ 8 వరకు కొనసాగనుంది.