సన్రైజర్స్ ఓటమికి అతనే కారణం... అనుభవం ఉన్నా... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...
First Published Apr 12, 2021, 3:36 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆడిన మొదటి మ్యాచ్లో, కేకేఆర్ చేతిలో 10 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. 188 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఎస్ఆర్హెచ్, 177 పరుగుల దగ్గర ఆగిపోయింది... దీనికి ప్రధాన కారణం మనీశ్ పాండే నెమ్మదిగా ఆడడమే అంటున్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...