2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 12 ఏళ్లకు మళ్లీ వన్డే వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తోంది టీమిండియా. కరోనా కేసుల కారణంగా ఇండియాలో జరగాల్సిన 2021 టీ20 వరల్డ్ కప్ కూడా తటస్థ వేదిక యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈసారి టీమిండయాపై భారీ భారీ అంచనాలు పెరిగిపోయాయి...