‘స్వాతంత్య్రానంతరం భారత క్రికెట్ బోర్డుకి ప్రెసిడెంట్కి ఎవ్వరూ మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేయలేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, ఉట్టి ఊహాగానాలు మాత్రమే. బీసీసీఐలో కొందరు సభ్యులు, దాదాకి వ్యతిరేకంగా మాట్లాడారని అంటున్నారు, అవన్నీ పుకార్లే...