మల్లూర్కి చెందిన ధర్మరాజ్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయితే అదే గ్రామానికి చెందిన విగ్నేశ్, రోహిత్ శర్మకు డై హార్ట్ ఫ్యాన్. ప్రాణ స్నేహితులైన ఈ ఇద్దరికీ క్రికెటర్ల విషయంలో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. శుక్రవారం ఈ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఫుల్లుగా కిక్ ఎక్కిన తర్వాత కోహ్లీ, రోహిత్ గురించి చర్చ రావడం, విగ్నేశ్ విరాట్ని దూషిస్తూ మాటలు అనడంతో ఆగ్రహానికి గురైన ధర్మరాజ్, స్నేహితుడిపై కత్తితో దాడి చేసి చంపేశాడు...