దీంతో బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేసినట్టు తెలుస్తున్నది. బీసీసీఐతో పాటు వాంఖడే క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లోని పలువురు సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ ప్రధాన కార్యాలయాలన్నీ మూడు రోజుల పాటు మూతపడ్డాయని బీసీసీఐకి చెందిన ఒక అధికారి తెలిపాడు.