ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ముంబైలో మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఉండదు. మిగిలిన నగరాల్లో జరిగే మ్యాచులకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తారు..
ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ. ముంబైలో మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఉండదు. మిగిలిన నగరాల్లో జరిగే మ్యాచులకు 50 శాతం ప్రేక్షకులను అనుమతిస్తారు..