గత అక్టోబర్ 2022 సమయంలో ఆసియా కప్ కోసం భారత జట్టు, పాకిస్తాన్కి రాకపోతే తాము వన్డే వరల్డ్ కప్లో ఆడబోమని స్టేట్మెంట్ విడుదల చేసింది పీసీబీ. అయితే అప్పటి పీసీబీ అధ్యక్షుడు ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఐసీసీ కూడా పాకిస్తాన్ జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడమని ఎలాంటి రాతపూర్వక స్టేట్మెంట్ తమకి ఇవ్వలేదని ఐసీసీ స్పష్టం చేసింది...