నవంబర్ 14న జరిగే ఫైనల్కి భారత్, న్యూజిలాండ్లలో ఏ జట్టు అర్హత సాధించినా... ఆ మ్యాచ్ ఆడిన మూడు రోజులకే ఇండియాకి తిరిగి వచ్చి... మ్యాచ్ ఆడడమంటే మామూలు విషయం కాదు... ప్రయాణం, కరోనా టెస్టులు, మ్యాచ్ ప్రాక్టీస్... ఇలా సరైన విశ్రాంతి లేకుండా బిజీబిజీగా గడపాల్సి ఉంటుంది...