ఇక గత మూడు సీజన్ల మాదిరిగా కాకుండా ఈసారి ఐపీఎల్ పాత పద్ధతిలో రాబోతుంది. ఫ్రాంచైజీలు హోంగ్రౌండ్, బయటి గ్రౌండ్ లలో మ్యాచ్ లు ఆడనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. అంటే వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ పది నగరాల్లో జరగనుంది. ఇది ఐపీఎల్ ఫ్యాన్స్ కు శుభవార్తే.