ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు వచ్చిన విషయం తెలిసిందే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త జట్ల బిడ్ ల ప్రక్రియలో లక్నో, అహ్మాదాబాద్ లు కొత్త ఫ్రాంచైజీలుగా వచ్చాయి. అయితే.. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం.. సీవీసీ క్యాపిటల్స్ బెట్టింగ్ సంస్థలతో ఒప్పందాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి.