ఈ నేపథ్యంలో బీసీసీఐ.. తాజాగా మీడియా హక్కుల టెండర్ ను విడుదల చేసింది. కాగా ఈ టెండర్ల ద్వారా రూ. 50 వేల కోట్లను బీసీసీఐ ఆశిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్.. ఐపీఎల్ పరిధి పెరిగిన నేపథ్యంలో మీడియా హక్కులను ఎంతైనా పెట్టి దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాయి.