పీసీబీ ఛైర్మన్ ఎన్నికను నిరసిస్తూ పాకిస్తాన్ లోని లాహోర్, రావల్పిండి, బలూచిస్తాన్ హైకోర్టులలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పీసీబీ 2014 రాజ్యాంగ చట్టాన్ని ఉల్లంఘించినట్టు పిర్యాదుదారులు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిగిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదుదారులు కోరడంతో బలూచిస్తాన్ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.