ఈ మ్యాచ్లో భారత జట్టు 59 పరుగుల తేడాతో ఓడింది. షోయబ్ మాలిక్ బ్యాటింగ్లో 143 పరుగులు, బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 300 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ 78 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 38, సౌరవ్ గంగూలీ 39 పరుగులు, యువరాజ్ సింగ్ 28 పరుగులు చేశారు.