టీ20 కెప్టెన్సీని షాదాబ్ ఖాన్, మహ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్ వంటి ఆటగాళ్లకు అప్పజెప్పాలి. వాళ్లు కూడా జట్టును నడిపే సమర్థులు. బాబర్ జాతీయ టీ20 జట్టుతో పాటు పీఎస్ ఎల్ లో తాను ఆడుతున్న పెషావర్ జల్మీ సారథ్య పగ్గాలను విడిచిపెట్టాలి. తన ఆట మీద దృష్టిపెట్టాలి.