ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో ఇరుజట్లకి మొట్టమొదటి సిరీస్. సెప్టెంబర్ 15 వరకూ సాగే ఈ సిరీస్ ముగించుకున్న తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటుంది భారత జట్టు.
ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో ఇరుజట్లకి మొట్టమొదటి సిరీస్. సెప్టెంబర్ 15 వరకూ సాగే ఈ సిరీస్ ముగించుకున్న తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకుంటుంది భారత జట్టు.