మహిళా క్రికెటర్ల పట్ల ఇంత నిర్లక్ష్యమా, ఆమెని ఎందుకు ఎంపిక చేయలేదు... బీసీసీఐపై ఆసీస్ వుమెన్ క్రికెటర్ ఫైర్!
First Published May 16, 2021, 10:17 AM ISTఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్, కామెంటేటర్ లీసా స్టాలేకర్, బీసీసీఐ వైఖరిపై మండిపడింది. కొన్నాళ్ల క్రితం కరోనా వైరస్ కారణంగా తల్లినీ, అక్కనీ కోల్పోయిన వేదా కృష్ణమూర్తిని ఇంగ్లాండ్ టూర్కి ఎంపిక చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది లీసా..