టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడి తప్పు చేశా... ఫీల్ అవుతున్న డేవిడ్ వార్నర్...
First Published Mar 4, 2021, 1:53 PM ISTఆస్ట్రేలియా టూర్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు. వన్డే సిరీస్ను 2-1 సిరీస్తో కోల్పోయినా, టీ20 సిరీస్ను 1-2 తేడాతో సొంతం చేసుకుంది భారత జట్టు. ఆ తర్వాత ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుని, చారిత్రక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ సిరీస్లో పాల్గొని, తప్పు చేశానని బాధపడుతున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్...