కేంద్ర ప్రభుత్వం చెబితే పాక్లో పర్యటించి, ఆసియా కప్ 2023 టోర్నీ ఆడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ కామెంట్ చేశాడు. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా మాత్రం పాక్లో పర్యటించేది లేదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 నిర్వహిస్తామని వ్యాఖ్యానించి... పాక్ క్రికెట్ బోర్డుకి షాక్ ఇచ్చాడు...