రోహిత్ శర్మ 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేయగా అంబటి రాయుడు 62 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 58 పరుగులు చేశాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు...
శిఖర్ ధావన్ 10, విరాట్ కోహ్లీ 5, అజింకా రహానే 23, దినేశ్ కార్తీక్ 23, రవిచంద్రన్ అశ్విన్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు...