తాజాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కెఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. 34 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో రోహిత్ శర్మ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే కోహ్లీ, విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు...