కానీ తీరా యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్ తో బర్మింగ్హామ్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టులో హెజిల్వుడ్ ను ఆడిస్తున్నది. పాట్ కమిన్స్, జోష్ హెజిల్వుడ్, స్కాట్ బొలాండ్ లతో కూడిన బౌలింగ్ త్రయం తొలి టెస్టులో ఆడుతన్నది. ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేడు.