చాలా మాట్లాడాలని స్పీచ్ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నా...తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుపై అర్ష్దీప్ సింగ్..
First Published Sep 29, 2022, 1:53 PM ISTతిరువనంతపురంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది భారత జట్టు. స్వింగ్కి అద్భుతంగా అనకూలిస్తున్న పిచ్పై దీపక్ చాహార్, అర్ష్దీప్ సింగ్ అదిరిపోయే బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి, పర్యాటక జట్టుకి చుక్కలు చూపించారు. ఈ ఇద్దరి భీకర స్పెల్ కారణంగా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా..