మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో సెంచరీ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ వయసు 15 ఏళ్లు కాగా ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్, రంజీ ఆరంగ్రేటం చేసేందుకు 23 ఏళ్ల వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీని అందుకున్న అర్జున్ టెండూల్కర్, సుయాష్ ప్రభుదేశాయ్తో కలసి ఆరో వికెట్కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు...