ఐదో టెస్టుకి ముందు టీమిండియాకి షాక్... మరో భారత సభ్యుడికి పాజిటివ్...
First Published Sep 9, 2021, 4:30 PM ISTఇంగ్లాండ్ టూర్లో కరోనా వైరస్ అలజడి, టీమిండియాను కలవరపెడుతూనే ఉంది. నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడగా... తాజాగా భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది...