అదరగొట్టిన అంబటి రాయుడు... సిక్సర్లతో చెలరేగిన తెలుగు క్రికెటర్... ముంబైపై సీఎస్కే భారీ స్కోరు...
First Published May 1, 2021, 9:28 PM ISTఐపీఎల్ 2021 సీజన్లో ఇప్పటిదాకా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్తో మెరుపులు మెరిపించాడు. రాయుడితో పాటు మొయిన్ ఆలీ, డుప్లిసిస్ రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగుల భారీ స్కోరు చేసింది సీఎస్కే...