దేశంలో పెరిగిపోతున్న సెకండ్ వేవ్ కేసులతో పోరాడేందుకు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, జయ్దేవ్ ఉనద్కడ్తో పాటు శ్రీవాత్సవ్ గోస్వామి తమవంతు సాయం చేశారు. వీరితో పాటు ఆసీస్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ, విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా తమ వంతు విరాళం అందించారు.
దేశంలో పెరిగిపోతున్న సెకండ్ వేవ్ కేసులతో పోరాడేందుకు సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, జయ్దేవ్ ఉనద్కడ్తో పాటు శ్రీవాత్సవ్ గోస్వామి తమవంతు సాయం చేశారు. వీరితో పాటు ఆసీస్ ప్లేయర్లు ప్యాట్ కమ్మిన్స్, బ్రెట్ లీ, విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా తమ వంతు విరాళం అందించారు.