ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్టేలో భారత స్పిన్నర్ దీప్తి శర్మ.. బ్రిటీష్ బ్యాటర్ చార్లీ డీన్ ను ‘రనౌట్’ చేసిన వ్యవహారంపై ఇంగ్లాండ్ క్రికెట్ లో జోరుగా చర్చ సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పురుషుల జట్టు వైస్ కెప్టెన్ ( పాకిస్తాన్ సిరీస్ లో సారథిగా వ్యవహరిస్తున్నాడు) మోయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.