ఈ విజయానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన రేఖా వాడేకర్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది... ‘అజిత్ ఎప్పుడూ అనవసర విషయాలకి ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లేవాడు, ధోనీ కెప్టెన్సీ కూడా అలాగే అనిపించింది...