వెస్టిండీస్లో టెస్టు సిరీస్లో రోహిత్ శర్మ గాయపడితే కెప్టెన్సీ చేయడానికి అజింకా రహానేకి వైస్ కెప్టెన్సీ ఇచ్చినట్టు తెలుస్తున్నా, శుబ్మన్ గిల్ వంటి కుర్రాడికి ఆ బాధ్యత అప్పగించి ఉంటే... ఫ్యూచర్ టెస్టు సారథిని పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్..