తొలి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్, మూడో టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ప్రాక్టీస్ సెషన్స్లో కెఎల్ రాహుల్ గాయపడడంతో అందుబాటులో ఉన్న రిజర్వు ప్లేయర్లతో గబ్బా టెస్టు బరిలో దిగింది భారత జట్టు...