హార్ధిక్ పాండ్యాని కెప్టెన్గా ఎంచుకున్న అహ్మదాబాద్ ఫ్రాంచైజీ, అతనితో పాటు రషీద్ ఖాన్, శుబ్మన్ గిల్లను డ్రాఫ్ట్లుగా కొనుగోలు చేసింది. పాండ్యా, రషీద్ ఖాన్లకు చెరో రూ.15 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైన అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ, టీ20లను టెస్టులుగా ఆడతాడనే విమర్శ ఉన్న శుబ్మన్ గిల్ కోసం రూ.8 కోట్లు చెల్లిస్తోంది...