టీమ్లో ప్లేస్ కోసం రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, దేవ్దత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, నితీశ్ రాణా... ఇలా కుర్రాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు సీనియర్లు ‘రాజీ’నామా చేసేందుకు సిద్ధమైనట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.