నాలుగు టెస్టుల సిరీస్ని 4-0 లేదా 3-0, 3-1 తేడాతో గెలిచినా టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. అయితే 2-0 తేడాతో టీమిండియా సిరీస్ గెలిచినా, 2-2 తేడాతో సిరీస్ డ్రాగా ముగిసినా... సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ రిజల్ట్ మీద ఆధారపడి ఫైనల్ ఆడే జట్టు నిర్ణయించబడుతుంది...