ముంబై మొత్తం 192/4 పరుగులతో సర్వీసెస్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన సర్వీసెస్ టీమ్ 19.3 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలింగ్లో శార్దూల్ ఠాకూర్ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. షామ్స్ ములానీ 3, దూబే, మోహిత్ అవస్తి చెరో 1 పరుగు తీశారు.
ముంబై ఇప్పటి వరకు 5 క్రికెట్ మ్యాచ్లలో 4 విజయాలు సాధించింది , టోర్నమెంట్ గ్రూప్ E లో రెండవ స్థానానికి చేరుకుంది. ఇతర టేబుల్ టాపర్లు, ఆంధ్రప్రదేశ్ (4 మ్యాచ్ల్లో 4 విజయాలు), కేరళ (5 మ్యాచ్ల్లో 4 విజయాలు) కూడా 16 పాయింట్లను కలిగి ఉన్నాయి.