రెండో ఇన్నింగ్స్లో 320/4 పరుగులు చేసి టీమిండియాకి 407 పరుగుల లక్ష్యాన్ని అప్పగించింది ఇంగ్లాండ్. నవ్జోత్ సింగ్ డకౌట్ కాగా రవిశాస్త్రి 12 పరుగులకే అవుట్ కావడం, సంజయ్ మంజ్రేకర్ 50, దిలీప్ వెంగ్సర్కార్ 32, అజారుద్దీన్ 11, కపిల్ దేవ్ 26 పరుగులు చేసి అవుట్ కావడంతో 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు...