ఇదే విషయమై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు. ఒక క్రికెటర్ కు కెరీర్ లో వందో టెస్టు ఎంతో చిరస్మరణీయమైందని, మరీ ముఖ్యంగా భారత క్రికెట్ కు విశిష్ట సేవలందించిన కోహ్లికి ఇది మరుపురాని గొప్ప అనుభూతి అని.. కానీ బీసీసీఐ ఇలా వ్యవహరించడం సరికాదని చెప్పారు.