ఆడిన 3 మ్యాచుల్లో 1 వికెట్ మాత్రమే తీసిన లూకీ ఫర్గూసన్, ఐపీఎల్ 2023 సీజన్లో అత్యంత కాస్ట్లీ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ 2022 వేలంలో లూకీ ఫర్గూసన్ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్, అతన్ని కేకేఆర్తో ట్రేడ్ చేసుకుంది... 2021 తర్వాత తిరిగి కేకేఆర్లోకి వచ్చిన లూకీ, ఒక్క వికెట్కి రూ.10 కోట్లు తీసుకున్నాడు.