నేడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.165 తగ్గింది. దీంతో ఒక గ్రాము బంగారం రూ.8,880, తులం బంగారం అంటే పది గ్రాముల పసిడి రూ.88,880 కి చేరుతుంది. ఒక సవరన్ బంగారం అంటే ఎనిమిది గ్రాముల పసిడి రూ.71,040కి అమ్ముడవుతోంది.
24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి వరకు 98, 680 ఉండగా.. నేడు భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.1800 తగ్గి, రూ.96,680కి చేరుకుంది.