అక్కడ రూ.2 కన్నా తక్కువకే లీటరు పెట్రోల్.. కానీ ఇండియాలో అత్యధిక ధర ఎందుకొ తెలుసుకోండి..?
First Published Feb 24, 2021, 1:48 PM ISTభారతదేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఢీల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాలో పెట్రోల్ ధర రూ.90 చేరుకుంది. రోజువారీగా పెరుగుతున్న చమురు ధరలు కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. భారతదేశంలోని వినియోగదారులు పెట్రోల్, డీజిల్ పై మూల ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా చెల్లిస్తున్నారు.