దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ పరిమితుల దృష్ట్యా పోస్ట్ లేదా రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ద్వారా పంపిన పత్రాల నుండి ఇప్పుడు కేవైసి కూడా అప్ డేట్ చేయబడుతుందని వెల్లడించింది.
కేవైసి అప్డేట్ కావడానికి వినియోగదారులు ఇకపై బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదని, అలాగే 2021 మే 31 వరకు కెవైసి అప్డేట్ కాకపోయినా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని ఎస్బిఐ తెలిపింది.
బ్యాంకు గృహ రుణ పోర్ట్ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని, 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని, బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొంది.
దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్ పరిమితుల దృష్ట్యా పోస్ట్ లేదా రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ద్వారా పంపిన పత్రాల నుండి ఇప్పుడు కేవైసి కూడా అప్ డేట్ చేయబడుతుందని వెల్లడించింది.
కేవైసి అప్డేట్ కావడానికి వినియోగదారులు ఇకపై బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేదని, అలాగే 2021 మే 31 వరకు కెవైసి అప్డేట్ కాకపోయినా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని ఎస్బిఐ తెలిపింది.
బ్యాంకు గృహ రుణ పోర్ట్ఫోలియో రూ. 5 లక్షల కోట్ల మైలు రాయిని చేరిందని, 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకు దగ్గర ఆటో లోన్ బుక్ రూ. 75,937 కోట్లు ఉందని, బ్యాంకు డిపాజిట్ బేస్ రూ. 35 లక్షల కోట్లు ఉందని పేర్కొంది.