బ్యాంక్ కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది.
కరోనా వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులను తెరవాలని సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను అమలు చేసింది. ఎస్బిఐ శాఖలు ఇప్పుడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్బిఐ శాఖలలో వినియోగదారులకు నాలుగు ప్రాధమిక సేవలు అందించబడతాయి.
1. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్
2.చెక్ సౌకర్యం
3.డ్రాఫ్ట్, ఆర్టిజిఎస్ అండ్ ఎన్ఈఎఫ్టి
4.ప్రభుత్వ చలాన్ సంబంధిత పనులు
బ్యాంక్ కేవలం నాలుగు గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది.
కరోనా వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులను తెరవాలని సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను అమలు చేసింది. ఎస్బిఐ శాఖలు ఇప్పుడు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. ఎస్బిఐ శాఖలలో వినియోగదారులకు నాలుగు ప్రాధమిక సేవలు అందించబడతాయి.
1. నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్
2.చెక్ సౌకర్యం
3.డ్రాఫ్ట్, ఆర్టిజిఎస్ అండ్ ఎన్ఈఎఫ్టి
4.ప్రభుత్వ చలాన్ సంబంధిత పనులు