జియోతో పోల్చితే ఎయిర్ టెల్ 24.4 % మాత్రమే 5G సిగ్నల్స్ అందిస్తోంది. స్థిరమైన 5G కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని ఈ నివేదిక పేర్కొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జియో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. దీని వల్ల వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వివిధ అప్లికేషన్లలో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నారు.
5G కవరేజ్ అనుభవంలో కూడా ఆంధ్ర, తెలంగాణలలో జియో ముందుంది. 10 పాయింట్ల స్కేల్పై జియో 9.0 పాయింట్ల స్కోర్ను నమోదుచేసింది. ఎయిర్టెల్ కు 7.1 స్కోర్ మాత్రమే దక్కింది. ఈ నంబర్స్ జియో విస్తృతమైన నెట్వర్క్ కు ఉదాహరణ. ఏ ప్రదేశంలో అయినా నిరంతరాయమైన సేవలను జియో అందిస్తోంది. అదే విధంగా Vodafone Idea(Vi) 3.7 స్కోర్ నమోదు చేసింది. BSNL 1.2 స్కోర్లతో బాగా వెనుకబడి ఉంది.