కస్టమర్లు తమ ఫిర్యాదులను ఫైల్ చేయడానికి, డాక్యుమెంట్స్ సమర్పించడానికి, స్టేటస్ ట్రాక్ చేయడానికి, అభిప్రాయాన్ని తెలపడానికి సింగిల్ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. మల్టీ లాంగ్వేజ్ టోల్-ఫ్రీ నంబర్ ఫిర్యాదుల పరిష్కారం, ఫిర్యాదుల కోసం సహాయంపై పూర్తి సంబంధిత సమాచారాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ కూడా హాజరుకానున్నారు.