పైలట్ ప్రోగ్రాం విజయవంతం:
ఈ ఆలోచనను ముందుగా ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో 100 హోటళ్లలో పైలట్ ప్రోగ్రామ్గా ప్రారంభించారు. ఇది విజయవంతం కావడంతో, దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ప్రకారం, FY26లో కంపెనీకి రూ. 1,100 కోట్లు PAT లాభం రావచ్చని అంచనా వేస్తున్నారు. EBITDA (Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization) లాభం రూ. 2,000 కోట్లు వరకు ఉండొచ్చని చెప్పారు.