పెరిగిన ధరతో చెన్నైలో గ్యాస్ సిలిండర్ల ధర రూ .835 కు చేరింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢీల్లీలో ఇప్పుడు 1,614 రూపాయలకు పెరిగింది. అంతకుముందు దీని ధర రూ .1,523.50గా ఉంది. ముంబైలో రూ .1,563.50, చెన్నైలో రూ .1,730.50, కోల్కతాలో 1,681.50 రూపాయలకు పెరిగింది. హైదరాబాదులో రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్కతాలో రూ.845కి చేరింది.
పెరిగిన ధరతో చెన్నైలో గ్యాస్ సిలిండర్ల ధర రూ .835 కు చేరింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢీల్లీలో ఇప్పుడు 1,614 రూపాయలకు పెరిగింది. అంతకుముందు దీని ధర రూ .1,523.50గా ఉంది. ముంబైలో రూ .1,563.50, చెన్నైలో రూ .1,730.50, కోల్కతాలో 1,681.50 రూపాయలకు పెరిగింది. హైదరాబాదులో రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్కతాలో రూ.845కి చేరింది.